గాంధీలో 'కరోనా' ఐసీయూ
గాంధీఆస్పత్రి :  ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వం సిద్ధం చేశామని వైద్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. కరోనా నోడల్‌ కేంద్రమైన గాంధీ ఆస్పత్రిని వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌ యోగితరాణా, డిఎంఈ రమేష్‌రె…
సీఎం జగన్‌ను అభినందించిన ఎన్‌ రామ్‌
విజయవాడ :  పేద విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియం విద్య అందించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి   తీసుకున్న నిర్ణయం చారిత్రత్మకమైనదని ది హిందూ గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌ రామ్‌ అన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ను అభినందిస్తున్నట్టు చెప్పారు. బుధవారం విజయవాడలోని గేట్‌ వే హో…